Thursday, June 12, 2014

భారత దేశపు 29’వ రాష్ట్రంగా ‘తెలంగాణా’ 02-6-2014

చివరికి మిగిలేవి ! .

1953-2013 సంవత్సరాంతంలో సమైక్యతని కొనితెచ్చిన అలనాటి ప్రాచీన "ఆంధ్రరాష్ట్రము" మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆరుపదులేళ్లు దాటాయి.

ఆఆరు దశాబ్దాల చరిత్రకి అంతం పలుకుతూ గత కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం 17-02-2014 నాడు ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేసింది.

దాంతో ఈరోజు 02-6-2014 భారత దేశపు 29’వ రాష్ట్రంగా ‘తెలంగాణా’ రాష్రం ఏర్పడింది. శ్రీ కే.చంద్రశేఖరరావు గారి మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పదవీ స్వీకారం చేసింది.

ఈ మార్పు కారణంగా గత ఆరుదశాబ్దాల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సాంఘిక ఆనంద జీవన ఘడియలు కాస్తా కేవలం మిగిలిపోయిన చారిత్రిక జ్ఞాపకాలుగా రూపుదిద్దుకున్నాయి .

అలాంటి “కేవలం మిగిలిపోయే” జ్ఞాపకాల విషయంలో మహాకవి డాక్టర్ ‘సి.నారాయణరెడ్డి గారు ’ గతంలో నాకు వ్రాసిన ఉత్తరం !

No comments:

Post a Comment