"ఆంధ్రజ్యోతి" సచిత్ర వార పత్రిక ప్రథమ బహుమతి ప్రదానోత్సవ సన్నివేశం !
వేదిక "రవీంద్ర భారతి" కళా క్షేత్రం !
నేను వ్రాసిన "హోమం" కథకి 16-8-1997 'న గౌరవనీయులు శ్రీ డాక్టర్.సి.నారాయణ రెడ్డి గారి ద్వారా మొదటి బహుమతి లభించింది. ఆ సందర్భంగానే అదే వేదికపై ప్రముఖ తెలుగు సాహితీ సంస్థ "రాజా లక్ష్మీ ఫౌండేషన్' (మద్రాసు)తో బాటుగా "తెలుగు కళా సమితి" న్యూజెర్సీ (అమెరికా) వారు కూడా నన్ను సన్మానించారు.
వేదిక "రవీంద్ర భారతి" కళా క్షేత్రం !
నేను వ్రాసిన "హోమం" కథకి 16-8-1997 'న గౌరవనీయులు శ్రీ డాక్టర్.సి.నారాయణ రెడ్డి గారి ద్వారా మొదటి బహుమతి లభించింది. ఆ సందర్భంగానే అదే వేదికపై ప్రముఖ తెలుగు సాహితీ సంస్థ "రాజా లక్ష్మీ ఫౌండేషన్' (మద్రాసు)తో బాటుగా "తెలుగు కళా సమితి" న్యూజెర్సీ (అమెరికా) వారు కూడా నన్ను సన్మానించారు.
జ్ఞానపీఠాధిపతి శ్రీ సి.నారాయణ రెడ్డి కవిసార్వభౌమా! నమోనమః ! ఈ తరుణంలో లభించిన మీ ఆశీస్సులతో నా జన్మ తరించింది. కృతార్థుణ్ణి !.......యస్పీచారి.
No comments:
Post a Comment